TIRUMALA: INDIA CRICKETER NITESH KUMAR REDDY VISIT TIRUMALA TEMPLE <br /> <br />ఇండియన్ క్రికెటర్ నితిశ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం నిన్న రాత్రి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. <br /> <br />#nithishkumarreddy <br />#tirumala <br />#MakarSankranti<br /><br />~PR.358~ED.232~HT.286~